ఫోన్ ద్వారా నేరుగా ప్రతి ఓటరునూ చేరుకోవటానికి టీఆర్ఎస్ అధినాయకత్వం కొత్తగా కాల్ క్యాంపెయిన్ను ప్రారంభిస్తోంది. వేర్వేరు కారణాలతో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు కుదరని ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల్లోని టీఆర్ఎస్ అభిమానులు, ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఔత్సాహికులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. వారు సులభంగా ఓటర్లను చేరుకోవటానికి ప్రత్యేకంగా వెబ్సైట్/యా్పను రూపొందించింది. టీఆర్ఎస్ విజయం కోసం వలంటీర్గా పని చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా ఈ వెబ్సైట్/యా్పలో …
Read More »కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని?
..విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. పార్టీ ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి. కూకట్పల్లి నుంచి ఆమెను బరిలోకి దింపాలన్న యోచనపై టీడీపీ సీనియర్ నేత ఒకరు …
Read More »కేసీఆర్ మునుగుడే!
‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి గెలుపు సాధించబోతోంది. సీఎం కేసీఆర్ స్వయంకృతాపరాధాలతో టీఆర్ఎస్ ఓడిపోబోతోంది. ప్రజల్లో అప్రతిష్ఠకు గురైన అనేకమంది ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లిచ్చి మళ్లీ నిలబెట్టారు. వారెవరూ గెలిచే సూచనలు కనిపించడం లేదు. తన నిరంకుశ విధానాలతో సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసిన మోదీకి లోపాయికారీ మద్దతు ఇస్తున్న నేతగా కేసీఆర్ను ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ తప్పటడుగులే ఆయనను ముంచుతున్నాయి’’ అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. …
Read More »విర్రవీగితే దెబ్బ తప్పదు.. సర్పంచి అయినా, ప్రధాని అయినా అంతే… చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…
‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా …
Read More »జగన్ మోహన్ రెడ్డికి, కడపలోని ఈ ఫోటో చూసిన తరువాత అయినా, పట్టిసీమ అంటే ఏంటో తెలిసిందో లేదో..
ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే… కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది …
Read More »ఎందుకు ఏపి పై ఇంత కక్ష ? మరీ కష్టం చేసుకునే కులీల పై కూడా మీ ప్రతాపమా ?
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా …
Read More »ఓర్ని కేసీఆర్ అంత ప్లాన్ వేసాడా ? చంద్రబాబు పసిగట్టక పోయి ఉంటే, కూటమికి అంత డ్యామేజి జరిగేదా ?
చంద్రబాబు ఎంటర్ అయిన తరువాత, తెలంగాణా ఎన్నికలు కూడా, ఢిల్లీ వెర్సస్ తెలుగోడు అనే సీన్ కి మారిపోయాయి. ఎందుకంటే, చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి, కేసీఆర్, మోడీతో కలిసి వెయ్యని ఎత్తులు లేవు. అందుకే చంద్రబాబు కూడా, దీనికి విరుగుడుగా , కాంగ్రెస్ ని కలుపుకుని, ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి సహకరిస్తున్న, మన సొంత ప్రాంత ద్రొహులను శిక్షించమని పిలిపు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలు, చంద్రబాబు చేస్తుంటే, …
Read More »చిన్న అసంతృప్తి కూడా లేకుండా, మంత్రివర్గ విస్తరణ చెయ్యాలనే చంద్రబాబు వ్యూహం ఫలించింది…
తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్ఎండీ ఫరూక్, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్ల …
Read More »కూటమి పొత్తులు ఫిక్స్… ఈసారి త్యాగం కాంగ్రెస్ పార్టీదే
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మహా కూటమి పొత్తులు ఫిక్సయ్యాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఓడించడమే లక్ష్యంగా తాము నాలుగు సీట్లు త్యాగం చేయడానికైనా సిద్ధమని టీడీపీ ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా త్యాగం చేసేందుకు సిద్ధమైంది. తాను పోటీ చేయదలచుకున్న సీట్లలో ఓ రెండు తగ్గించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అలా తగ్గించుకునే సిట్లలో టీజేఎస్కు మరో సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. టీడీపీకి పద్నాలుగు, సీపీఐకి మూడు స్థానాలు …
Read More »అమరావతి వచ్చి, చంద్రబాబును కలిసిన కేసీఆర్ అన్న కుమార్తె
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ …
Read More »